Operation Polo
Operation Polo హైదరాబాదు రాజ్య విలీనం గురించి భారత ప్రభుత్వం నకు మరియు నిజాంకు మధ్య జరిగిన చర్చలు 1948 జూన్ చివరి వారం వరకు కొనసాగి విఫలమయ్యాయి. 1948 జూలై చివరివారంలో హైదరాబాద్ రాజ్యంపై దాడి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమయింది. కానీ ఆ సమయంలో కాశ్మీర్ సమస్య ఇంకా రగులుతుండడం మరియు ఋతుపవన వర్షపాత అధికంగా ఉండడం వలన హైదరాబాద్ రాజ్యంపై సైనికచర్యను కొంతకాలం వాయిదావేసింది. ఇటువంటి సమయంలో హైదరాబాద్ రాజ్యంనకు … Read more