Khudiram Bosu

ఖుదీరామ్ జీవిత చరిత్ర చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చిన్నతనంలోనే 200 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉరి తీయబడ్డారు. కుదిరామ్ బోస్ బ్రిటీష్ వారి చేత ఉరి తీయబడినప్పుడు అతని వయసు 18 సంవత్సరాల 8 రోజులు. ఖుదిరామ్ బోస్ 1889 డిసెంబర్ 3న బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ దగ్గరగా ఉన్న హబీబ్ పూర్ అనే చిన్న గ్రామంలో త్రైలోక్యనాథ్ లక్ష్మీ ప్రియ బోస్ లకు నాలుగవ సంతానంగా కుదిరంబోస్ జన్మించాడు. అతను విప్లవాత్మక … Read more

జ్ఞాపక శక్తికి మార్గాలు

జ్ఞాపక శక్తికి మార్గాలు   ఆ ముఖం చూస్తుంటే ఎక్కడో చూసినట్టు గొంతు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ అన్నది బుర్ర బద్దలు కొట్టుకున్న గుర్తుకురాదు. ఎంతో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు ఇంటి విషయాలు కూడా మర్చిపోతుంటాం. ఇటీవల కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది ఈ సమస్య. తేలికైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.    పేర్లు గుర్తుకు రావాలంటే : పేర్లు గుర్తుకు రావాలంట కొంతమంది పేర్లు ఎంత … Read more

Raman Effect

రామన్ ప్రభావం (Raman Effect) అనేది ఒక భౌతిక ప్రక్రియ, ఇది భారత శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ 1928లో కనుగొన్నారు.ఈ ప్రభావం ప్రకారం, ఒక కాంతి కిరణం పారదర్శక పదార్థం (అంటే ద్రవం లేదా వాయువు) మీద పడినప్పుడు, కొన్ని కాంతి కిరణాలు వారి అసలు దిశ మరియు తరంగదైర్ఘ్యం (wavelength) మార్చుకుంటాయి. దీన్ని రామన్ వికిరణం (Raman Scattering) అంటారు. ముఖ్యాంశాలు: 1. కాంతి పరావర్తనం (Scattering): కాంతి ఒక పదార్థంపై పడినప్పుడు, దీని … Read more

Telangana Districts

మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండిస్వపరిపాలన చేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity of statue ని ఏర్పాటు … Read more

HMPV Virus

HMPV( హ్యూమన్ మెటప్న్యూమో వైరస్): 2020 నుండి 2022 వరకు ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ గురించి మరిచిపోకముందే మళ్ళీ మరొక చైనా వైరస్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అదే ఈ HMPV అంటే హ్యూమన్ మెటప్న్యుమో వైరస్ . 2024 డిసెంబర్ లో మొదటగా పిల్లల్లో శ్వాస కోశ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అని ఆరా తీయగా దానికి HMPV వైరస్ కారణం తెలిసింది. ఈ విషయం తెలియగానే ప్రపంచదేశాలు మరొక్క సారి ఉలిక్కిపడ్డాయి. … Read more

Blood Pressure

రక్త పీడనం ( Blood pressure ) రక్తం రక్తనాళాలలో ప్రవహించేటపుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడినే రక్తపీడనం అంటారు. దీన్ని స్పిగ్నోమానోమీటర్ ద్వారా కొలుస్తారు. దీన్ని మొదట శామ్యూల్ కార్ట్ రిట్టర్ 1881 లో కనుక్కున్నాడు. ఈ స్పిగ్నో మానోమీటర్ లో పాదరసాన్ని ఉపయోగిస్తారు. రక్త పీడనం = 120/80 mm of Hg సిస్టోల్ పీడనం : 120mm of Hg డయాస్టోల్ పీడనం : 80 mm of Hg ఇవి మళ్ళీ … Read more

Andhrapradesh All Districts

మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండి స్వచేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity of statue ని ఏర్పాటు … Read more

Dsc Results

Dsc results తెలంగాణలో నిర్వహించిన డీఎస్సీ 2024 రిజల్ట్స్ ఈరోజు 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం మార్చి 1న 11,062 పోస్టులకు గాను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు 2,45,000 మంది హాజరైనట్లు సమాచారం. పరీక్ష నిర్వహించిన ఇంత తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేయడం చాలా హర్షనీయం. … Read more

Call 1930 Importantancy

*1930 నంబర్ యొక్క ప్రాముఖ్యత… Call 1930* హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు ఈ నెల 27 ఉదయం మూడు మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత … Read more

Today Telangana Cabinet Details

తెలంగాణ కేబినెట్‌ భేటీ వివరాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ■ కేరళలో వయనాడ్ లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. ■ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు … Read more