Telangana tourists places

తెలంగాణ పర్యావరణ పర్యాటకం  తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలు 1) హుస్సేన్ సాగర్: తెలంగాణ పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైన వాటిలో హుస్సేన్ సాగర్ ప్రముఖమైనది. ఇబ్రహీం కుతుబ్షా అల్లుడు హుస్సేన్ షావలి (1562 ఎ.డి) దీనిని నిర్మించాడు. మానవ నిర్మిత చెరువు. దీని ప్రక్కనే లుంబినీ పార్కు ఉన్నది. ట్యాంక్ బండ్ పైన గల చారిత్రక విగ్రహాలు పర్యాటకులకు రాష్ట్ర చరిత్ర సాగర్ మధ్యలో ఉన్న ఏకశిలా బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఇది భారతదేశంలోనే … Read more

Operation Polo

Operation Polo   హైదరాబాదు రాజ్య విలీనం గురించి భారత ప్రభుత్వం నకు మరియు నిజాంకు మధ్య జరిగిన చర్చలు 1948 జూన్ చివరి వారం వరకు కొనసాగి విఫలమయ్యాయి. 1948 జూలై చివరివారంలో హైదరాబాద్ రాజ్యంపై దాడి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమయింది. కానీ ఆ సమయంలో కాశ్మీర్ సమస్య ఇంకా రగులుతుండడం మరియు ఋతుపవన వర్షపాత అధికంగా ఉండడం వలన హైదరాబాద్ రాజ్యంపై సైనికచర్యను కొంతకాలం వాయిదావేసింది.   ఇటువంటి సమయంలో హైదరాబాద్ రాజ్యంనకు … Read more

Telangana Devotional Places

ఆధ్యాత్మిక కేంద్రాలు బిర్లా మందిరం : బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ కు దక్షణాన ఉన్న కాళాపహాడ్ మరియు నవత్పహాడ్ అనే కొండలపై నిర్మించబడింది. రాజస్థాన్ నుండి తెప్పించిన తెల్లని పాలరాయితో 1876లో బిర్లాలు ఈ మందిరం నిర్మించారు. ఉత్తర మరియు దక్షిణ వాస్తు శైలుల మిశ్రమ సమ్మేళనం ఆలయం లోపల రామాయణ, మహాభారత చిత్రాలను పాలరాయిపై అద్భుతంగా చెప్పారు. అత్యంత విశాలమైన వెంకటేశ్వరుని గర్భగుడి తిరుమల వెంకటేశ్వరుని గర్భగుడికి ప్రతిరూపంగా చెప్పవచ్చు. జగన్నాథ ఆలయం : … Read more

Civil Registration System – 2021 REPORT

CRS 2021

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక – 2021 Civil Registration System: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక – 2021 ను 7, మే 2025 న విడుదల చేసింది. నివేదిక ముఖ్య అంశాలు : దేశంలో 2021 జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. జననాల్లో మగ పిల్లల వాటా 52.2% ఆడపిల్లల వాటా 47.8%గా నమోదయింది. 2021 జనన నమోదు రిజిస్టర్ ఆధారంగా లింగ … Read more

DEFENCE SECTOR

భారత రక్షణ రంగం Defense of Indai భారత రక్షణ వ్యవస్థకి అనగా త్రివిధ దళాలకు అత్యున్నత అధిపతి రాష్ట్రపతి. త్రివిధ దళాలు అనగా సైనిక దళం (Army), వైమానిక దళం (Airforce), నావికాదళం ( Navy). జాతీయ రక్షణకు (నేషనల్ సెక్యూరిటీ) సంబంధించి బాధ్యత వహించేది కేంద్రకెబినెట్. దేశ రక్షణ విషయాలకు సంబంధించి పార్లమెంట్లో భాధ్యత వహించే మంత్రిత్వశాఖ కేంద్రమంత్రిత్వ శాఖ. ఈ శాఖ పరిధిలోనికి త్రివిధ దళాల పాలన సంభందిత అంశాలు వస్తాయి. త్రివిధ … Read more

Khudiram Bosu

ఖుదీరామ్ జీవిత చరిత్ర చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చిన్నతనంలోనే 200 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉరి తీయబడ్డారు. కుదిరామ్ బోస్ బ్రిటీష్ వారి చేత ఉరి తీయబడినప్పుడు అతని వయసు 18 సంవత్సరాల 8 రోజులు. ఖుదిరామ్ బోస్ 1889 డిసెంబర్ 3న బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ దగ్గరగా ఉన్న హబీబ్ పూర్ అనే చిన్న గ్రామంలో త్రైలోక్యనాథ్ లక్ష్మీ ప్రియ బోస్ లకు నాలుగవ సంతానంగా కుదిరంబోస్ జన్మించాడు. అతను విప్లవాత్మక … Read more

Telangana Districts

Telangana Districts : మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండిస్వపరిపాలన చేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity of … Read more

Andhrapradesh All Districts

Andhra Pradesh All Districts: మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండి స్వచేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity … Read more

Citizenship Amendment Act (CAA) – 2019

భారత పౌరసత్వ చట్టం (CAA ) –  2019 కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 ను దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది ఈ మేరకు 2024 మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధృవీకరణ పత్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం 2019 ఉద్దేశం. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 2019లో  పార్లమెంట్లో ఆమోదం … Read more

SOUND :

తిర్యక్ తరంగాలు :
యానకంలోని కణాల కంపన దిశ తరంగ చలన దిశకు లంబంగా ఉంటే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు. ఈ తరంగాలలో శృంగాలు ద్రోణులు ఏర్పడుతాయి.
రెండు వరుస శృంగాలు లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని తరంగా ధైర్ఘ్యం అంటారు.
Ex: 1. ఘన మరియు ద్రవపదార్థాలపై ప్రయాణించే తరంగాలు.
2. పారదర్శక పదార్థాలలో కాంతి తరంగాల ప్రయాణం.
3. విద్యుత్ అయస్కాంత తరంగాలు.
4. రీపుల్ ట్యాంక్ లో ఉండే నీటి విపరీతలంపై ఏర్పడే తరంగాలు.
5. భూకంపాల సమయంలో ఉద్భవించే గౌనతరంగాలు.
6. వీణ తీగలను మీటినప్పుడు ఏర్పడే తరంగాలు.

2. తిరోగమి తరంగాలు : అలజడి ఏర్పడిన ప్రాంతం నుండి బయలుదేరిన ఏదైనా ఒక బిందువు నుండి వెనుకకు వచ్చే తరంగాలను తిరుగామి తరంగాలు అంటారు . ఉదాహరణ: నీళ్లతో ఉన్న బకెట్ను తట్టినప్పుడు తరంగాలు బడ్జెట్ అంచులను తాగి పరావర్తనం చెందిన తరంగాలు.తాడు ఒక చివరను గోడకు కట్టి రెండో చివరలో పురోగమితరంగాలు ఇచ్చినప్పుడు స్థిర వద్ద పరావర్తనం చెందేవి.

3.స్థిరతరంగాలు: రెండు పురోగామి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలను స్థిరతరంగాలు అంటారు. ఉదాహరణకి అనునాదం చెందే గాలి స్తంభం పై తరంగాలు. తీగల్లో స్థిరతరంగాలు ఏర్పడినప్పుడు ఉచ్చులు ఏర్పడతాయి. కంపించే తీగ పైన ఏర్పడేటువంటి తరంగాలు.

స్వభావరీత్యా తరంగాల రకాలు:

1.యాంత్రిక తరంగాలు: ప్రయాణించడానికి యానకం అవసరమైన తెలంగాణను యాంత్రిక తరంగాలు అంటారు. ఉదాహరణకు ధ్వని తరంగాలు

  1. విద్యుత్ అయస్కాంత తరంగాలు: ప్రయాణించడానికి యానకం అవసరం లేని తరంగాలను విద్యుత్ ఆయస్కాంత తరంగాలు అంటారు.
    Ex: కాంతి తరంగాలు, ఎక్స్ కిరణాలు, అతి నీళ్లలోహిత కిరణాలు మొదలైంది

భూకంపం వలన ఉద్భవించే తరంగాలు:

  1. తలతరంగాలు: భూ ఉపరితలంపైన ప్రయాణించేటువంటి తరంగాలు
  2. ప్రాథమిక తరంగాలు:
    ఈ తరంగాలు ఘన ద్రవ వాయుపదార్థాలకొండ ప్రయాణించగలుగుతాయి
    అందుకే భూకంపా తీవ్రత ప్రాథమిక తరంగాల పై ఆధారపడి ఉంటుంది
    ప్రాథమిక తరంగాలు అనేవి అను ధైర్ఘ్య తరంగాలు
  3. గౌనతరంగాలు:
    ఈ తరంగాలు కేవలం ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణం చేస్తాయి
    గౌనతరంగాలు అనేవి తిర్యక్ తరంగాలు.
  4. ధ్వని లక్షణాలు: 1. తీవ్రత. 2. స్థాయి/కీచుదనం ( pitch). 3 గుణం (Timbre)
  5. 1.తీవ్రత: చెవిలో ధ్వని కలుగజేసే సిద్ధ జ్ఞాన పరిమాణాన్ని తీవ్రత అంటారు ధ్వని తీవ్రత ఆ తరంగాల కంపన పరిమితి పై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత తరంగాల వేగం పవన పుణ్యం పై ఆధారపడదు ధ్వని తీవ్రతలు కొలిచేది డేసిబుల్ (db).
  6. స్థాయి: ఇది ధ్వని తరంగం యొక్క పౌనపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. పవన పుణ్యం పెరిగిన కొద్ది స్థాయి పెరుగుతుంది. పౌన పుణ్యం తక్కువగా ఉండడం వల్ల ఏనుగు గీంకారం యొక్క శబ్ద స్థాయి తక్కువగా ఉంటుంది. పౌన పుణ్యం ఎక్కువగా ఉండడం వల్ల దోమలు ఆడవారు పిల్లల శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
  7. గుణం : ఒకే తీవ్రత స్థాయి ఉన్న రెండు వేరువేరు ధ్వని జనకాలనుండి వచ్చిన ధ్వనులను వేరువేరుగా గుర్తించడంలో ఉపయోగపడేది ధ్వని గుణం. ఇది ఆయా జనకాడ నుండి వెలువడే హరాత్మక తరంగాల పై ఆధారపడి ఉంటుంది.