Civil Registration System – 2021 REPORT

CRS 2021

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక – 2021 Civil Registration System: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (CRS) నివేదిక – 2021 ను 7, మే 2025 న విడుదల చేసింది. నివేదిక ముఖ్య అంశాలు : దేశంలో 2021 జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. జననాల్లో మగ పిల్లల వాటా 52.2% ఆడపిల్లల వాటా 47.8%గా నమోదయింది. 2021 జనన నమోదు రిజిస్టర్ ఆధారంగా లింగ … Read more

DEFENCE SECTOR

భారత రక్షణ రంగం Defense of Indai భారత రక్షణ వ్యవస్థకి అనగా త్రివిధ దళాలకు అత్యున్నత అధిపతి రాష్ట్రపతి. త్రివిధ దళాలు అనగా సైనిక దళం (Army), వైమానిక దళం (Airforce), నావికాదళం ( Navy). జాతీయ రక్షణకు (నేషనల్ సెక్యూరిటీ) సంబంధించి బాధ్యత వహించేది కేంద్రకెబినెట్. దేశ రక్షణ విషయాలకు సంబంధించి పార్లమెంట్లో భాధ్యత వహించే మంత్రిత్వశాఖ కేంద్రమంత్రిత్వ శాఖ. ఈ శాఖ పరిధిలోనికి త్రివిధ దళాల పాలన సంభందిత అంశాలు వస్తాయి. త్రివిధ … Read more

Khudiram Bosu

ఖుదీరామ్ జీవిత చరిత్ర చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చిన్నతనంలోనే 200 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉరి తీయబడ్డారు. కుదిరామ్ బోస్ బ్రిటీష్ వారి చేత ఉరి తీయబడినప్పుడు అతని వయసు 18 సంవత్సరాల 8 రోజులు. ఖుదిరామ్ బోస్ 1889 డిసెంబర్ 3న బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ దగ్గరగా ఉన్న హబీబ్ పూర్ అనే చిన్న గ్రామంలో త్రైలోక్యనాథ్ లక్ష్మీ ప్రియ బోస్ లకు నాలుగవ సంతానంగా కుదిరంబోస్ జన్మించాడు. అతను విప్లవాత్మక … Read more

Telangana Districts

Telangana Districts : మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండిస్వపరిపాలన చేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity of … Read more

Andhrapradesh All Districts

Andhra Pradesh All Districts: మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకొని 1950 జనవరి 26 నుండి స్వచేసుకుంటున్నాము. అయితే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశము 564 సంస్థానములుగా ఉండేది.ఆ సంస్థానములన్నింటినీ ఒక్కటిగా  భారతదేశంలో విలీనం చేసి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.అందుకే అతడు చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ మధ్యనే గుజరాత్లో Unity … Read more